ఇప్పుడెంతో మంది సాలిహన్లు; వాళ్ళంతా స్వప్న స్వాప్నికులు.
ఒడీషా లోని నౌపాడ జిల్లాలోని సాలిహా గ్రామంలో బ్రిటీషు వారిపై తిరుగుబాటు చేసిన ఆదివాసీ స్వాతంత్య్ర పోరాట యోధురాలు దేమాతీ దెయి సబర్ కిది అక్షర నివాళి. ఆమెకే కాదు, ఈరోజు ఆ నేల మీది, ఆమెలాంటి మరెంతోమంది దేమాతీలక్కూడా
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
Translator
Sreeram Puppala
వ్యవసాయంలో పీజీ చేసి బ్యాంక్ ఉద్యోగం చేసుకునే శ్రీరాం కి కవిత్వమంటే చాలా ఇష్టం.