లాక్డౌన్ కారణంగా తమ ఇటుక బట్టీ పనులు తగ్గిపోవడం, తిండి గింజలు అయిపోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో తీరా, అనిత భుయ్యాలు 'బటియా' పద్ధతి కింద సాగు చేసిన తమ రెండు ఎకరాల్లో మంచి పంట పండాలని గంపెడాశతో ఉన్నారు
ఉజ్వల పి. బెంగళూరు నుంచి పనిచేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ పట్టభద్రురాలు (2018-2019).
Author
Ashwini Kumar Shukla
అశ్విని కుమార్ శుక్లా ఝార్కండ్ రాష్ట్రం, పలామూలోని మహుగావాన్ గ్రామానికి చెందినవారు. ఆయన దిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పట్టభద్రులయ్యారు (2018-2019). ఆయన 2023 PARI-MMF ఫెలో.
Translator
Rahulji Vittapu
రాహుల్జీ విత్తపు, ప్రస్తుతం కెరీర్లో చిన్న విరామం తీసుకుంటోన్న ఐటి ప్రొఫెషనల్. ప్రయాణాల నుండి పుస్తకాల వరకూ; చిత్రలేఖనం నుండి రాజకీయాల వరకూ అతని ఆసక్తులూ, అభిరుచులూ.