ఎలిఫెంటా-దీవిలో-మిగిలిపోయిన-చివరి-విద్యార్థి

Mumbai Suburban, Maharashtra

Apr 08, 2022

ఎలిఫెంటా దీవిలో మిగిలిపోయిన చివరి విద్యార్థి

ముంబై తీరం ఆవల ఉండే ఘారాపురి గ్రామంలో అరకొర వసతులు, అక్కడ పనిచేయడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు, ఇతర ఒడిదుడుకుల వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను మైదానప్రాంతాలలోని పాఠశాలల్లో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ దీవిలో ఉన్న ఒకే ఒక్క పాఠశాల ఈ నెల మూతపడబోతోంది.

Author

Aayna

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Aayna

ఆయ్‌నా ఒక దృశ్యమాన కథకులు, ఫోటోగ్రాఫర్ కూడా.

Translator

Sri Raghunath Joshi

శ్రీ రఘునాథ్ జోషి ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందిన తర్వాత తెలుగు భాష మీదున్న మక్కువతో తన కెరీర్ పంథా మార్చుకున్నారు. ప్రస్తుతం, నోయిడాకు చెందిన ఒక లోకలైజేషన్ సంస్థలో తెలుగు-లాంగ్వేజ్ లీడ్‌గా సేవలందిస్తున్నారు. వారిని [email protected] ఈమెయిల్ అడ్రస్ వద్ద సంప్రదించవచ్చు