ఆంధ్రప్రదేశ్-మత్స్యకారులు-జీవనసాగరంలో-లాక్-డౌన్-చిక్కులు

Visakhapatnam, Andhra Pradesh

Jul 06, 2021

ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు : జీవనసాగరంలో లాక్ డౌన్ చిక్కులు

సముద్ర జలాల్లో చేపల పునరుత్పత్తి జరిగే కాలంలో చేపల వేట మీద ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ ప్రతి యేటా ప్రభుత్వ నిషేధానికి ముందు ఒక రెండు వారాల పాటు చేపల వేట జోరుగా చేసి విశాఖపట్నం మత్స్యకారులు మంచి లాభాలను ఆర్జిస్తారు. లాభాలు చేతికందే ఈ కీలక సమయంలోనే లాక్ డౌన్ వచ్చింది.

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Amrutha Kosuru

అమృత కోసూరు విశాఖపట్నంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు. చెన్నైలోని ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో గ్రాడ్యుయేట్.

Translator

N.N. Srinivasa Rao

ఎన్.ఎన్. శ్రీనివాస రావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు, అనువాదకుడు.