ఎనిమిది-దశాబ్దాలుగా-విశాఖ-దీపావళిని-దివ్వెలతో-వెలిగిస్తూ...

Visakhapatnam, Andhra Pradesh

Oct 24, 2022

ఎనిమిది దశాబ్దాలుగా విశాఖ దీపావళిని దివ్వెలతో వెలిగిస్తూ…

తొంభైరెండేళ్ళ తన జీవితకాలంలో లక్షలాది దియాలు (ప్రమిదలు) తయారుచేసిన శ్రీకాకుళం పరదేశం, దీపావళి పండుగ సమయంలో అనేక ఇళ్లను వెలిగించారు. విశాఖపట్నంలోని కుమ్మరివీధిలో పండుగకోసం ప్రమిదలను తయారుచేసే చివరి కుమ్మరి ఈయనే!

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Amrutha Kosuru

అమృత కోసూరు విశాఖపట్నంలో ఫ్రీలాన్స్ జర్నలిస్టు. చెన్నైలోని ఆసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో గ్రాడ్యుయేట్.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.